కువైట్:పర్యావరణ పరిక్షణ ప్రాతిపదికనే గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాల అనుమతి
- December 13, 2020
కువైట్ సిటీ:గోడౌన్లు, స్టోరేజ్ ప్రాంతాలకు అనుమతి ఇవ్వటంలో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కువైట్ అధికార యంత్రాంగం సమాలోచనలు జరిపింది. అనుమతులకు సంబంధించి ఇండస్ట్రీ అథారిటీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ అధికార విభాగం...ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించింది. గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాలకు అనుమతుల విషయంలో కొంత కాలంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని, పర్యావరణ పరిక్షణకు పాటించాల్సిన ప్రమాణాలకు తగినట్లుగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే అనుమతులు ఇవ్వాలని సూచించింది. అలాగే గ్యారేజ్ లు కార్ వాష్రూంల విషయంలోనూ పర్యావరణ అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం