కువైట్:పర్యావరణ పరిక్షణ ప్రాతిపదికనే గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాల అనుమతి
- December 13, 2020కువైట్ సిటీ:గోడౌన్లు, స్టోరేజ్ ప్రాంతాలకు అనుమతి ఇవ్వటంలో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కువైట్ అధికార యంత్రాంగం సమాలోచనలు జరిపింది. అనుమతులకు సంబంధించి ఇండస్ట్రీ అథారిటీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ అధికార విభాగం...ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించింది. గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాలకు అనుమతుల విషయంలో కొంత కాలంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని, పర్యావరణ పరిక్షణకు పాటించాల్సిన ప్రమాణాలకు తగినట్లుగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే అనుమతులు ఇవ్వాలని సూచించింది. అలాగే గ్యారేజ్ లు కార్ వాష్రూంల విషయంలోనూ పర్యావరణ అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు