యెమెన్లో హుమానిటేరియన్ క్రైసిస్పై ఖతార్ కాన్ఫరెన్స్
- February 20, 2016
ఖతార్, యెమెన్లోని హుమానిటేరియన్ క్రైసిస్పై ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు స్పెషల్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఖతార్ ఛారిటీ మరో 13 సంస్థలతో కలిసి ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 90 స్థానిక మరియు అంతర్జాతీయ, ప్రాంతీయ హుమానిటేరియన్ సంస్థలు, 150కి పైగా ప్రముఖులు పాల్గొననున్నారు. యెమెన్లో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నవారికి అండగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో వ్యవహరించాల్సిన విధానం గురించి ఈ కాన్ఫరెన్స్లో చర్చ జరుగుతుంది. ప్రపంచంలో యెమెన్ సమస్య అత్యంత తీవ్రమైన హుమానిటేరియన్ సమస్యగా మారింది. 26 మిలియన్ ్పజల్లో 80 శాతం మంది యెమెన్లో పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







