భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కేసులు
- December 24, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి.నిన్నటి వరకు తక్కువగా నమోదైన కేసులు ఈరోజు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇందులో 96,93,173 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,83,849 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 312 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,46,756 మంది మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 29,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్