'ఆయుష్మాన్ భారత్' స్కీమ్ లాంచ్ చేసిన మోడీ..ఏమిటి దీని ప్రత్యేకత?
- December 26, 2020
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం కింద హెల్త్ కవరేజ్ తో పాటు ఫైనాన్షియల్ రిస్క్ ప్రొటెక్షన్, హెల్త్ సర్వీసెస్ ప్రొటెక్షన్ వంటివి సమకూరుతాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్, మనోజ్ సిన్హాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే వారందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది కూడా దాదాపు రూ.5లక్షల వరకూ ఇస్తారన్నమాట.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పొడిగింపులో భాగంగా.. దాదాపు 15లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అక్కడి ప్రాంతాల్లో ఉండే వారు పీఎం-జేఏవై స్కీం కింద ఎక్కడైనా సర్వీసులు పొందవచ్చని పీఎంఓ వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







