రేపటి నుంచి విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన
- December 26, 2020
విజయవాడ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న వెంకయ్య అక్కడి నుండి నేరుగా స్వర్ణభారత్ ట్రస్ట్కు వెళ్లి అక్కడే బస చేయనున్నారు. ఎల్లుండి సూరంపల్లిలోని ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం 29న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్లి అక్కడి నుంచి వెంకయ్య నాయుడు బెంగళూరుకు పయనంకానున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …