కోవిడ్ 19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్న ఒమన్
- December 26, 2020
మస్కట్: ఆదివారం నుంచి ఫైజర్ బయో ఎన్టెక్ యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ని ప్రారంభించనున్నట్లు అథికారులు తెలిపారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, వృద్ధులకు అలాగే పలు వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ 21 రోజుల వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. తొలి డోస్ తర్వాత 21 రోజుల అనంతరం రెండో డోస్ ఇస్తారు. శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు