మోదీ పంపిన సందేశాన్ని అందుకున్న ఎమిర్
- December 28, 2020దోహా: ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన రాత పూర్వక సందేశాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, మరింత మెరుగైన స్నేహ పూర్వక సంబంధాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందేశాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ద్వారా పంపారు. ఎమిర్ దివాన్ కార్యాలయంలో ఎమిర్ షేక్ తమీమ్, జైశంకర్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా జైశంకర్ కు ఎమిర్ ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…