మోదీ పంపిన సందేశాన్ని అందుకున్న ఎమిర్
- December 28, 2020
దోహా: ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన రాత పూర్వక సందేశాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, మరింత మెరుగైన స్నేహ పూర్వక సంబంధాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందేశాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ద్వారా పంపారు. ఎమిర్ దివాన్ కార్యాలయంలో ఎమిర్ షేక్ తమీమ్, జైశంకర్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా జైశంకర్ కు ఎమిర్ ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు