మోదీ పంపిన సందేశాన్ని అందుకున్న ఎమిర్
- December 28, 2020దోహా: ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన రాత పూర్వక సందేశాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, మరింత మెరుగైన స్నేహ పూర్వక సంబంధాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందేశాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ద్వారా పంపారు. ఎమిర్ దివాన్ కార్యాలయంలో ఎమిర్ షేక్ తమీమ్, జైశంకర్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా జైశంకర్ కు ఎమిర్ ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..