కువైట్:60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ నిలిపివేత
- December 30, 2020కువైట్ సిటీ:ఆరవై ఎళ్లు దాటిన ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులు అంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే..అర్హత కలిగిన వారు మాత్రం తమ పిల్లల పేరు మీద డిపెండెంట్ వీసాగా మార్చుకోవాలని వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ చేయకూడదని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వచ్చే ఆదివారం నుంచే అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ విషయంలో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ