దుబాయ్:కోవిడ్ మార్గనిర్దేశకాల్లో మార్పులు..
- December 30, 2020
దుబాయ్:కోవిడ్ 19 మార్గనిర్దేశకాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు దుబాయ్ అధికార యంత్రాంగం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఇక నుంచి దుబాయ్ లోని షాపింగ్ మాల్స్ లో ఇతర ప్రాంతాల్లో థర్మల్ స్కానర్లు, టెంపరేచర్ చెకింగ్స్ అవసరం ఉండదు. అలాగే వాలెట్ పార్కింగ్ విషయంలోనూ పాత నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీరింగ్ వీల్, సీట్లకు ప్లాస్టిక్ కవర్లు మేయిన్టేన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలాఉంటే..దుబాయ్ వ్యాపార రంగ వర్గం కోవిడ్ 19 నిబంధనల అమలులో పూర్తిగా సహకరించినట్లు, ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్గనిర్దేశాల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు అధికారులు ప్రశంసించారు. ఇప్పటివరకు ఇక్కడి వ్యాపార సముదాయాల నిర్వాహకులు ఒక్క ఫైన్, ఒక్క వార్నింగ్ ఎదుర్కొలేదన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









