దుబాయ్:కోవిడ్ మార్గనిర్దేశకాల్లో మార్పులు..
- December 30, 2020
దుబాయ్:కోవిడ్ 19 మార్గనిర్దేశకాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు దుబాయ్ అధికార యంత్రాంగం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఇక నుంచి దుబాయ్ లోని షాపింగ్ మాల్స్ లో ఇతర ప్రాంతాల్లో థర్మల్ స్కానర్లు, టెంపరేచర్ చెకింగ్స్ అవసరం ఉండదు. అలాగే వాలెట్ పార్కింగ్ విషయంలోనూ పాత నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీరింగ్ వీల్, సీట్లకు ప్లాస్టిక్ కవర్లు మేయిన్టేన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలాఉంటే..దుబాయ్ వ్యాపార రంగ వర్గం కోవిడ్ 19 నిబంధనల అమలులో పూర్తిగా సహకరించినట్లు, ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్గనిర్దేశాల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు అధికారులు ప్రశంసించారు. ఇప్పటివరకు ఇక్కడి వ్యాపార సముదాయాల నిర్వాహకులు ఒక్క ఫైన్, ఒక్క వార్నింగ్ ఎదుర్కొలేదన్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







