దుబాయ్:కోవిడ్ మార్గనిర్దేశకాల్లో మార్పులు..
- December 30, 2020
దుబాయ్:కోవిడ్ 19 మార్గనిర్దేశకాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు దుబాయ్ అధికార యంత్రాంగం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఇక నుంచి దుబాయ్ లోని షాపింగ్ మాల్స్ లో ఇతర ప్రాంతాల్లో థర్మల్ స్కానర్లు, టెంపరేచర్ చెకింగ్స్ అవసరం ఉండదు. అలాగే వాలెట్ పార్కింగ్ విషయంలోనూ పాత నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీరింగ్ వీల్, సీట్లకు ప్లాస్టిక్ కవర్లు మేయిన్టేన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలాఉంటే..దుబాయ్ వ్యాపార రంగ వర్గం కోవిడ్ 19 నిబంధనల అమలులో పూర్తిగా సహకరించినట్లు, ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్గనిర్దేశాల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు అధికారులు ప్రశంసించారు. ఇప్పటివరకు ఇక్కడి వ్యాపార సముదాయాల నిర్వాహకులు ఒక్క ఫైన్, ఒక్క వార్నింగ్ ఎదుర్కొలేదన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







