డిసెంబర్ 24-28 మధ్య 34 శాతం పెరిగిన రోజువారీ కరోనా కేసులు
- December 31, 2020బహ్రెయిన్: కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 24 నుంచి 28 మధ్య కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల 34 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్ మొదట్లో ఇది కేవలం 1.5 అలాగే 2.4గానే వుంది. కాగా, రివకరీ రేటు 97.43 శాతంగా వుంది. 0.38 మరణాల శాతం నమోదయ్యింది. ఐసోలేషన్ ఆక్యుపెన్సీ 8.9 శాతంగా నమోదయ్యింది. మొత్తం 6,078 బెడ్స్ అందుబాటులో వున్నాయి. 540 బెడ్స్ మాత్రమే ఆక్యుపై అయి వున్నాయి. 1,474 అసింప్టమాటిక్ కేసులున్నాయి. డిసెంబర్ 1 నుంచి 28 వరకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ని పరిశీలిస్తే, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్కి సంబంధించి 39 శాతం కేసులు కుటుంబ సంబంధితమైనవే కావడం గమనార్హం. మరోపక్క 13 రోజుల్లో 56041 మందికి కరనా వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం 2014 యాక్టివ్ కేసులు వున్నాయి. వీటిల్లో 10 క్రిటికల్ కేసులు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు