డిసెంబర్ 24-28 మధ్య 34 శాతం పెరిగిన రోజువారీ కరోనా కేసులు
- December 31, 2020
బహ్రెయిన్: కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 24 నుంచి 28 మధ్య కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల 34 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్ మొదట్లో ఇది కేవలం 1.5 అలాగే 2.4గానే వుంది. కాగా, రివకరీ రేటు 97.43 శాతంగా వుంది. 0.38 మరణాల శాతం నమోదయ్యింది. ఐసోలేషన్ ఆక్యుపెన్సీ 8.9 శాతంగా నమోదయ్యింది. మొత్తం 6,078 బెడ్స్ అందుబాటులో వున్నాయి. 540 బెడ్స్ మాత్రమే ఆక్యుపై అయి వున్నాయి. 1,474 అసింప్టమాటిక్ కేసులున్నాయి. డిసెంబర్ 1 నుంచి 28 వరకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ని పరిశీలిస్తే, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్కి సంబంధించి 39 శాతం కేసులు కుటుంబ సంబంధితమైనవే కావడం గమనార్హం. మరోపక్క 13 రోజుల్లో 56041 మందికి కరనా వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం 2014 యాక్టివ్ కేసులు వున్నాయి. వీటిల్లో 10 క్రిటికల్ కేసులు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







