సౌదీ కింగ్, కువైట్ ఎమిర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
- January 02, 2021
రియాద్: పౌదీ కింగ్ సల్మాన్, కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా నుంచి లేఖను అందుకున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ అదెల్ అల్ జుబైర్ ఈ లేఖని అందుకున్నారు. ఎమిర్ ఎన్వాయ్ అలాగే పారిన్ మినిస్టర్ షేక్ అహ్మద్ బిన్ నాసర్ అల్ మొహమ్మద్ అల్ సబాతో సమావేశం సందర్భంగా ఈ లేఖని అందించడం జరిగింది. ఈ సమావేశంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. కాగా, షేక్ నవాఫ్, సౌదీ కింగ్ నుంచి మెసేజ్ అందుకున్నారు. ఈ లేఖలో, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని సౌదీ కింగ్ పేర్కొన్నారు. అల్ జుబెర్, కువైటీ ఫారిన్ మినిస్టర్కి ఈ లేఖ అందించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









