కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 10 మందికి జరీమానా
- January 04, 2021మనామా:ఎనిమిదవ లోవర్ క్రిమినల్ కోర్టు, 10 మంది వ్యక్తులపై తీర్పుని విడుదల చేయడం జరిగింది. మ్యాండేటరీ కరోనా ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినట్లు నిందితులపై నమోదైన అభియోగాలు నిరూపితమయిన దరిమిలా, వీరికి న్యాయస్థానం జరీమానాలు విధించింది. ఈ విషయాన్ని సుప్రీమ్ జ్యడీషియల్ కౌన్సిల్ సెక్రెటేరియట్ జనరల్ వెల్లడించింది. న్యాయస్థానం రూలింగ్ ప్రకారం నిందితులకు 1000 బహ్రెయినీ దినార్స్ నుంచి 2,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమానా విధించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్