కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 10 మందికి జరీమానా

- January 04, 2021 , by Maagulf
కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 10 మందికి జరీమానా

మనామా:ఎనిమిదవ లోవర్ క్రిమినల్ కోర్టు, 10 మంది వ్యక్తులపై తీర్పుని విడుదల చేయడం జరిగింది. మ్యాండేటరీ కరోనా ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినట్లు నిందితులపై నమోదైన అభియోగాలు నిరూపితమయిన దరిమిలా, వీరికి న్యాయస్థానం జరీమానాలు విధించింది. ఈ విషయాన్ని సుప్రీమ్ జ్యడీషియల్ కౌన్సిల్ సెక్రెటేరియట్ జనరల్ వెల్లడించింది. న్యాయస్థానం రూలింగ్ ప్రకారం నిందితులకు 1000 బహ్రెయినీ దినార్స్ నుంచి 2,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమానా విధించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com