భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 05, 2021_1609822940.jpg)
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,375 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 201 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 29,091 మంది కరోనాబారినపడినవారు పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,03,56,845కు చేరుకోగా... ఇప్పటి వరకు 99,75,958 మంది కోలుకున్నారు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,31,036 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటి వరకు మృతిచెందనవారి సంఖ్య 1,49,850కు పెరిగింది.. మరోవైపు.. సోమవారం దేశవ్యాప్తంగా 8,96,236 కోవిడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. మొత్తం కరోనా టెస్ట్ల సంఖ్య 17,65,31,997కు పెరిగింది. కాగా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. వరుసగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష