భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,375 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 201 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 29,091 మంది కరోనాబారినపడినవారు పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,03,56,845కు చేరుకోగా... ఇప్పటి వరకు 99,75,958 మంది కోలుకున్నారు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,31,036 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటి వరకు మృతిచెందనవారి సంఖ్య 1,49,850కు పెరిగింది.. మరోవైపు.. సోమవారం దేశవ్యాప్తంగా 8,96,236 కోవిడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. మొత్తం కరోనా టెస్ట్ల సంఖ్య 17,65,31,997కు పెరిగింది. కాగా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. వరుసగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









