యూఏఈ పబ్లిక్ స్కూళ్ళకు పరీక్షల షెడ్యూల్ ప్రకటన
- January 05, 2021
యూఏఈ:యూఏఈలోని పబ్లిక్ స్కూళ్ళకు స్టార్ట్-అప్ పరీక్షలు జనవరి 10 నుంచి మొదలవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సోమవారం వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రకటించింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 4 నుంచి 11 గ్రేడ్స్కి చెందిన విద్యార్థులు తమ పరీక్షల్ని రిమోట్ విధానంలో పూర్తిచేసుకోనున్నారు. 12వ గ్రేడ్ విద్యార్థులకు మాత్రం ప్రత్యక్ష పద్ధతిలో స్కూళ్ళు అలాగే గత టెర్మ్ పరీక్షలు నిర్వహించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
-సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







