యూఏఈ పబ్లిక్ స్కూళ్ళకు పరీక్షల షెడ్యూల్ ప్రకటన
- January 05, 2021
యూఏఈ:యూఏఈలోని పబ్లిక్ స్కూళ్ళకు స్టార్ట్-అప్ పరీక్షలు జనవరి 10 నుంచి మొదలవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సోమవారం వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రకటించింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 4 నుంచి 11 గ్రేడ్స్కి చెందిన విద్యార్థులు తమ పరీక్షల్ని రిమోట్ విధానంలో పూర్తిచేసుకోనున్నారు. 12వ గ్రేడ్ విద్యార్థులకు మాత్రం ప్రత్యక్ష పద్ధతిలో స్కూళ్ళు అలాగే గత టెర్మ్ పరీక్షలు నిర్వహించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
-సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









