శ్రీ కపిలేశ్వరస్వామి స్వామి కి సుప్రభాతం సమర్పణ
- January 05, 2021
తిరుపతి:ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ గానం తో రూపొందించిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సుప్రభాతాన్ని స్వామి వారికి సభక్తికంగా సోమవారం 4 జనవరి 2021 ఉదయం 10.30 ని.తిరుపతి నందీశ్వర కూడలిలో పూజలు నిర్వహించి తదనతరం కపిలేశ్వర స్వామి దేవాలయంలో స్వామికి సమర్పించిన్నట్టు సుప్రభాతం రూపకర్త బై&సేవ్ సూపర్ మార్కెట్ అధినేత యస్. దండరాముడు (మధు)తెలిపారు.స్వామికి తెలుగులో సుప్రభాతం గానం చేయడం నా అదృష్టం గా భావిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగులో రూపొందించిన ఈ సుప్రభాతాన్ని కోరుప్రోలు మాధవరావు రచించారు ఈ కార్యక్రమంలో వూకా విజయకుమార్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష