శ్రీ కపిలేశ్వరస్వామి స్వామి కి సుప్రభాతం సమర్పణ
- January 05, 2021
తిరుపతి:ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ గానం తో రూపొందించిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సుప్రభాతాన్ని స్వామి వారికి సభక్తికంగా సోమవారం 4 జనవరి 2021 ఉదయం 10.30 ని.తిరుపతి నందీశ్వర కూడలిలో పూజలు నిర్వహించి తదనతరం కపిలేశ్వర స్వామి దేవాలయంలో స్వామికి సమర్పించిన్నట్టు సుప్రభాతం రూపకర్త బై&సేవ్ సూపర్ మార్కెట్ అధినేత యస్. దండరాముడు (మధు)తెలిపారు.స్వామికి తెలుగులో సుప్రభాతం గానం చేయడం నా అదృష్టం గా భావిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగులో రూపొందించిన ఈ సుప్రభాతాన్ని కోరుప్రోలు మాధవరావు రచించారు ఈ కార్యక్రమంలో వూకా విజయకుమార్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









