భారత్ లో పెరుగుతున్న కొత్త స్ట్రైన్ కేసులు...
- January 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.ఇది మంచి విషయమే.అదే సమయంలో యుకె నుంచి వచ్చిన కొత్త స్ట్రైన్ కేసులు పెరుగుతుండటం కొంత ఇబ్బంది కలిగిస్తోంది.యుకె నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రేస్ చేసి టెస్టులు చేస్తున్నారు.కొత్త స్ట్రైన్ కేసులు బయటపడిన వ్యక్తులను సింగిల్ గా ఐసోలేషన్ చేస్తున్నారు.పాత కరోనా వైరస్ కంటే కూడా కొత్త స్ట్రైన్ వైరస్ 70శాతం వేగంగా విస్తరిస్తోంది.మంగళవారం ఉదయం వరకు కొత్త స్ట్రైన్ కేసులు 58 ఉండగా, సాయంత్రానికి ఆ సంఖ్య 71కి చేరింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు 13 కొత్త స్ట్రైన్ కేసులు బయటపడ్డాయి.కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం









