ఉమ్రా యాత్రీకులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి
- January 06, 2021
సౌదీ:ఉమ్రా యాత్రీకులు, కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సూచించారు హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల మంత్రి ముహమ్మద్ సలెహ్ బెంతెన్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు, ఉమ్రా విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని, ఉమ్రా ప్రార్థనల కారణంగా కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని ప్రికాషన్స్ చేపడుతున్నామని మినిస్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ కరోనా ప్రికాషన్స్ పాటించేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







