వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు గడువు పెంచిన ఒమన్
- January 06, 2021
మస్కట్:తమ స్టేటస్ని సరిదిద్దుకుని, దేశం విడిచి వెళ్ళేందుకు వలసదారులకు ఒమాన్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన అవకాశం తాలూకు గడువుని పెంచింది. మార్చి 31 వరకు ఈ గడువును పెంచుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఇలా తమ స్టేటస్ని సరిదిద్దుకున్న 12,378 మంది వలసదారులు దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత ఉప ఖండానికి చెందిన చాలామంది ఇప్పటికే తమ స్టేటస్ని సరిదిద్దుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!