వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు గడువు పెంచిన ఒమన్
- January 06, 2021
మస్కట్:తమ స్టేటస్ని సరిదిద్దుకుని, దేశం విడిచి వెళ్ళేందుకు వలసదారులకు ఒమాన్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన అవకాశం తాలూకు గడువుని పెంచింది. మార్చి 31 వరకు ఈ గడువును పెంచుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఇలా తమ స్టేటస్ని సరిదిద్దుకున్న 12,378 మంది వలసదారులు దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత ఉప ఖండానికి చెందిన చాలామంది ఇప్పటికే తమ స్టేటస్ని సరిదిద్దుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







