ఒక్క రోజులో 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ రెన్యువల్

- January 06, 2021 , by Maagulf
ఒక్క రోజులో 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ రెన్యువల్

కువైట్: 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ (ఆర్టికల్ 20) తొలి రోజు ఆన్‌లైన్ ద్వారా రెన్యువల్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. కొత్త ఏడాదిలో మినిస్ట్రీ, రెసిడెన్సీ పర్మిట్లను డొమెస్టిక్ వర్కర్ల కోసం రెన్యువల్ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. వెబ్‌సైట్ ద్వారా స్పాన్సర్స్, తమ డొమెస్టిక్ వర్కర్స్ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేలా మినిస్ట్రీ ఏర్పాట్లు చేసింది. రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్టుమెంట్లను సందర్శించకుండా ఆన్‌లైన్ విధానం ద్వారా రెన్యువల్స్ చేసుకోవాలని మినిస్ట్రీ స్పాన్సర్లకు సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com