కోవిడ్ వ్యాక్సిన్: ముందంజలో యూఏఈ, ఇజ్రాయెల్, బహ్రెయిన్
- January 07, 2021వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ రేటు పరంగా ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందంజలో వుంది. సగటున 100 మందిలో 15.83 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్లో. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ నిలిచింది. యూఏఈలో సగటున 100 మందిలో 8.35 డోసుల్ని ఇచ్చారు. మూడో స్థానాన్ని బహ్రెయిన్ (100 మందిలో 3.75 మంది) దక్కించుకుంది. యూకే, డెన్మార్క్, రష్యా, కెనడా, జర్మనీ, క్రొయేషియా, చైనా, ఇటలీ, స్పెయిన్ మరియు ఎస్టోనియా తర్వాతి స్థానాల్లో వున్నాయి. వ్యాక్సిన్ డ్రైవ్లను విజయవంతంగా నడపడంలో ఇజ్రాయెల్, యూఏఈ అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రెండు దేశాల్లోనూ జనాభా దాదాపు సమానమే. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం యూఏఈలో 9.77 మిలియన్ల మంది జనాభా వుండగా, ఇజ్రాయెల్లో 9.05 మిలియన్ల మంది జనాభా వున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..