బహ్రెయిన్ లో బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయుల అరెస్ట్
- January 07, 2021మనామా:బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు ముగ్గురు 34 నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులు అని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. వారి నుంచి BD2,300 విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు బిల్డింగ్ గోడను బద్ధలు కొట్టి కన్నం వేయగా...మిగిలిన ఇద్దరు చోరీకి సహాయపడినట్లు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు