బహ్రెయిన్ లో బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయుల అరెస్ట్

- January 07, 2021 , by Maagulf
బహ్రెయిన్ లో బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయుల అరెస్ట్

మనామా:బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు ముగ్గురు 34 నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులు అని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. వారి నుంచి BD2,300 విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు బిల్డింగ్ గోడను బద్ధలు కొట్టి కన్నం వేయగా...మిగిలిన ఇద్దరు చోరీకి సహాయపడినట్లు వివరించారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com