సౌదీ కంపెనీలను నడిపేందుకు విదేశీయులకు అనుమతి
- January 08, 2021
రియాద్:హిజ్రి సంవత్సరం 1426లో విడుదల చేసిన మినిస్టీరియల్ నిర్ణయంలోని ఓ పేరాను వెనక్కి తీసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు సౌదీ కంపెనీలు నడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తూ తాజాగా సర్క్యలర్ జారీ చేయడం జరిగింది. నేషనల్ కాంపిటీటివ్నెస్ సెంటర్ (తాయ్సీర్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ మాజెద్ అల్ కసాబి నుంచి మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్కి అందిన లేఖ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలోని మినిస్టీరియల్ డెసిషన్ ద్వారా నాన్ సౌదీలకు, సౌదీ కంపెనీల సారథ్యం వహించేందుకు అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని సవరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







