సౌదీ కంపెనీలను నడిపేందుకు విదేశీయులకు అనుమతి
- January 08, 2021రియాద్:హిజ్రి సంవత్సరం 1426లో విడుదల చేసిన మినిస్టీరియల్ నిర్ణయంలోని ఓ పేరాను వెనక్కి తీసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు సౌదీ కంపెనీలు నడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తూ తాజాగా సర్క్యలర్ జారీ చేయడం జరిగింది. నేషనల్ కాంపిటీటివ్నెస్ సెంటర్ (తాయ్సీర్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ మాజెద్ అల్ కసాబి నుంచి మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్కి అందిన లేఖ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలోని మినిస్టీరియల్ డెసిషన్ ద్వారా నాన్ సౌదీలకు, సౌదీ కంపెనీల సారథ్యం వహించేందుకు అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని సవరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ