వాట్సాప్ వినియోగదారులకు యూఏఈ సూచన
- January 08, 2021యూఏఈ:యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ వినియోగదారులకు సూచన జారీ చేసింది. ఫేస్బుక్కి చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన అలర్ట్ జారీ చేసిందనీ, దానికి ఆమోదం తెలిపిన వినియోగదారులకు మాత్రమే ఫిబ్రవరి నుంచి సేవలు అందుబాటులో వుంటాయని టిఆర్ఎ పేర్కొంది. వినియోగదారుల డేటాని ప్రాసెస్ చేసే విషయమై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేదానికి సంబంధించి ఈ కొత్త అప్డేట్ అలర్ట్ పలు విషయాల్ని పేర్కొంటోంది. పూర్తి వివరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి తెలుసుకోవాలని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!