వాట్సాప్ వినియోగదారులకు యూఏఈ సూచన
- January 08, 2021_1610075958.jpg)
యూఏఈ:యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ వినియోగదారులకు సూచన జారీ చేసింది. ఫేస్బుక్కి చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన అలర్ట్ జారీ చేసిందనీ, దానికి ఆమోదం తెలిపిన వినియోగదారులకు మాత్రమే ఫిబ్రవరి నుంచి సేవలు అందుబాటులో వుంటాయని టిఆర్ఎ పేర్కొంది. వినియోగదారుల డేటాని ప్రాసెస్ చేసే విషయమై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేదానికి సంబంధించి ఈ కొత్త అప్డేట్ అలర్ట్ పలు విషయాల్ని పేర్కొంటోంది. పూర్తి వివరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి తెలుసుకోవాలని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష