ఒమన్లో 14,900 మందికి కరోనా వ్యాక్సిన్
- January 08, 2021
డిసెంబర్ 27వ తేదీన ఒమన్లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 14,900 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ అందుకున్నారు. మొత్తం 14,911 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటనను ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ని ఒమన్లో అందిస్తున్నారు. సుల్తానేట్లో ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్ టార్గెట్కి సంబంధించి 54 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







