ఒమన్లో 14,900 మందికి కరోనా వ్యాక్సిన్
- January 08, 2021
డిసెంబర్ 27వ తేదీన ఒమన్లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 14,900 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ అందుకున్నారు. మొత్తం 14,911 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటనను ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ని ఒమన్లో అందిస్తున్నారు. సుల్తానేట్లో ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్ టార్గెట్కి సంబంధించి 54 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







