దుబాయ్లో మూడేళ్ళకు అద్దెల ఖరారు
- January 08, 2021
రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న సమయంలోనే మూడేళ్లకుగాను అద్దెలు ఖరారు చేసుకునేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ (డిఎల్డి) డైరెక్టర్ జనరల్ సుల్తాన్ బుట్టి బిన్ మజ్రెన్ మాట్లాడుతూ, ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని చెప్పారు. రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుంది. దుబాయ్లో టెనెంట్స్కి స్థయిర్యాన్నిచ్చేలా చట్టం రక్షణ కలిపిస్తుందని వివరించారు జుల్తాన్ బుట్టి. 2019లో డ్రాఫ్టు చట్టం రూపొందించగా, నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







