దుబాయ్లో మూడేళ్ళకు అద్దెల ఖరారు
- January 08, 2021
రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న సమయంలోనే మూడేళ్లకుగాను అద్దెలు ఖరారు చేసుకునేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ (డిఎల్డి) డైరెక్టర్ జనరల్ సుల్తాన్ బుట్టి బిన్ మజ్రెన్ మాట్లాడుతూ, ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని చెప్పారు. రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుంది. దుబాయ్లో టెనెంట్స్కి స్థయిర్యాన్నిచ్చేలా చట్టం రక్షణ కలిపిస్తుందని వివరించారు జుల్తాన్ బుట్టి. 2019లో డ్రాఫ్టు చట్టం రూపొందించగా, నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!