దుబాయ్లో మూడేళ్ళకు అద్దెల ఖరారు
- January 08, 2021
రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న సమయంలోనే మూడేళ్లకుగాను అద్దెలు ఖరారు చేసుకునేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ (డిఎల్డి) డైరెక్టర్ జనరల్ సుల్తాన్ బుట్టి బిన్ మజ్రెన్ మాట్లాడుతూ, ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని చెప్పారు. రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుంది. దుబాయ్లో టెనెంట్స్కి స్థయిర్యాన్నిచ్చేలా చట్టం రక్షణ కలిపిస్తుందని వివరించారు జుల్తాన్ బుట్టి. 2019లో డ్రాఫ్టు చట్టం రూపొందించగా, నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







