'చావు కబురు చల్లగా' టీజర్ విడుదల
- January 11, 2021హైదరాబాద్:ఆర్ఎక్స్ 100 కార్తికేయ ‘చావు కబురు చల్లాగా’ కాకుండా కాస్త వేడిగానే చెప్పేసాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇందులో హీరో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ కు, హీరో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా టీజర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కార్తికేయ, లావణ్య మధ్య సరదాగా సాగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..