ప్రభుత్వ సర్వీసులకు కొత్త రుసుము
- January 11, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అందించే సేవలకు ఇకపై కొత్త రుసుములు వర్తిస్తాయని కువైట్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫైజల్ అల్ మద్లెజ్ చెప్పారు. 7 లావాదేవీలపై 1 దినార్ నుంచి 10 దినార్ల వరకు ఈ రుసుములు వుంటాయి. కార్మికుడికి సంబంధించి స్టేటస్ స్టేట్మెంట్ సర్టిఫికెట్ కోసం 1 దినార్ ఖర్చవుతుంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వర్క్ పర్మిట్స్ లేదా రెన్యువల్ కోసం 10 దినార్లు ఖర్చవుతుంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







