ప్రభుత్వ సర్వీసులకు కొత్త రుసుము
- January 11, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అందించే సేవలకు ఇకపై కొత్త రుసుములు వర్తిస్తాయని కువైట్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫైజల్ అల్ మద్లెజ్ చెప్పారు. 7 లావాదేవీలపై 1 దినార్ నుంచి 10 దినార్ల వరకు ఈ రుసుములు వుంటాయి. కార్మికుడికి సంబంధించి స్టేటస్ స్టేట్మెంట్ సర్టిఫికెట్ కోసం 1 దినార్ ఖర్చవుతుంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వర్క్ పర్మిట్స్ లేదా రెన్యువల్ కోసం 10 దినార్లు ఖర్చవుతుంది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









