ప్రభుత్వ సర్వీసులకు కొత్త రుసుము
- January 11, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అందించే సేవలకు ఇకపై కొత్త రుసుములు వర్తిస్తాయని కువైట్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫైజల్ అల్ మద్లెజ్ చెప్పారు. 7 లావాదేవీలపై 1 దినార్ నుంచి 10 దినార్ల వరకు ఈ రుసుములు వుంటాయి. కార్మికుడికి సంబంధించి స్టేటస్ స్టేట్మెంట్ సర్టిఫికెట్ కోసం 1 దినార్ ఖర్చవుతుంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వర్క్ పర్మిట్స్ లేదా రెన్యువల్ కోసం 10 దినార్లు ఖర్చవుతుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







