50 శాతం కేసులు ఫ్యామిలీ గేదరింగ్స్ కారణంగానే..
- January 11, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం చూస్తే, 50 శాతం కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఫ్యామిలీ గేదరింగ్స్ కారణంగా చోటు చేసుకున్నవేనని తెలుస్తోంది. ఒకరి నుంచి ఇంకొకరికి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసీ, కొందరు బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. ఈ తరహా కేసులు 50 శాతంగా వునా్నయనీ, ఇందులో 13 శాతం చిన్నారులే వున్నారని మినిస్ట్రీ తెలిపింది. ఇప్పుడున్న కేసుల్లో 51 శాతం మంది బహ్రెయినీలు కాగా, 49 శాతం మంది వలసదారులని తాజా గణాంకాల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే వున్న కేసులతో మిక్స్ అయినవి 40 శాతం కాగా, విదేశాల నుంచి వచ్చినవి 5 కేసులని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









