ఆ వలసదారులకు కొత్త జాబ్ వీసా తప్పనిసరి
- January 13, 2021
ఒమాన్: 180 రోజులకు పైగా దేశానికి దూరంగా వుంటోన్న వలసదారులు, తిరిగొ కొత్త జాబ్ వీసా పొందితేనే, దేశంలోకి వారికి ప్రవేశం వుంటుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ద్వారా ఆయా ఎయిర్ లైన్స్లకు ఈ మేరకు సర్క్యులర్ని పంపించారు. కాగా, డిపెండెంట్ వీసా కలిగినవారికి ఈ నిబంధన వర్తించదు. వారి రెసిడెన్సీ వీసా గడువు తీరితే, వారికి దేశంలోకి ప్రవేశం వుండదు. 6 నెలలకు పైగా ఇతర దేశాల్లో వుండిపోయిన రెసిడెంట్స్, తమ ఎంప్లాయర్ని సంప్రదించి, కొత్తగా జాబ్ వీసా పొందడానికి ఆస్కారం వుంది. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత అదికార వర్గాల నుంచి రావాల్సి వుందని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష