ఆ వలసదారులకు కొత్త జాబ్ వీసా తప్పనిసరి
- January 13, 2021
ఒమాన్: 180 రోజులకు పైగా దేశానికి దూరంగా వుంటోన్న వలసదారులు, తిరిగొ కొత్త జాబ్ వీసా పొందితేనే, దేశంలోకి వారికి ప్రవేశం వుంటుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ద్వారా ఆయా ఎయిర్ లైన్స్లకు ఈ మేరకు సర్క్యులర్ని పంపించారు. కాగా, డిపెండెంట్ వీసా కలిగినవారికి ఈ నిబంధన వర్తించదు. వారి రెసిడెన్సీ వీసా గడువు తీరితే, వారికి దేశంలోకి ప్రవేశం వుండదు. 6 నెలలకు పైగా ఇతర దేశాల్లో వుండిపోయిన రెసిడెంట్స్, తమ ఎంప్లాయర్ని సంప్రదించి, కొత్తగా జాబ్ వీసా పొందడానికి ఆస్కారం వుంది. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత అదికార వర్గాల నుంచి రావాల్సి వుందని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!









