కువైట్: 300,000కి పైగా రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్
- January 13, 2021కువైట్ సిటీ:కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత ఇప్పటివరకు వలసదారులకు చెందిన 300,000 రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ విధానం ద్వరా ఈ రెన్యువల్స్ జరిగాయి. కువైట్కి తిరిగి వచ్చేందుకోసం విదేశాల్లో చిక్కుకుపోయినవారు ఆన్లైన్లో తమ రెసిడెన్సీ పర్మిట్స్ను రెన్యువల్ చేయించుకున్నారు. ఆరు నెలలకు పైగా కువైట్లో లేకుండా విదేశాల్లో వుండిపోయినవారికి రెన్యువల్ అవకాశం లేదనే నిబంధనను తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. మరోపక్క, పిఏఎం 34,414 వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. విదేశాల్లో వుండిపోయి, రెన్యువల్ చేసుకోనివారికి సంబంధించి ఈ రద్దు జరిగింది. 44,264 మంది డ్రైవర్ లైసెన్సులను కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..