రోడ్డు ప్రమాదం 27 మంది కార్మికులకు గాయాలు
- January 13, 2021దుబాయ్:కార్మికుల్ని తీసుకెళుతున్న ఓ బస్సు, ఓ ట్రక్కుని ఢీకొనడంతో 27 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం కొంత ఊరట కలిగించే అంవం. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్కు ప్రాంతం దగ్గర జఫ్జాలోని టెక్నో పార్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులకు స్వల్ప గాయాలే అయినట్లు ఎన్ఎంసి హెల్త్కేర్ గ్రూప్ వెల్లడించింది. ఉదయం 8.45 నిమిషాల సమయంలో ఈ ప్రపమాదం జరిగింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!