కువైట్: 300,000కి పైగా రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్
- January 13, 2021కువైట్ సిటీ:కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత ఇప్పటివరకు వలసదారులకు చెందిన 300,000 రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ విధానం ద్వరా ఈ రెన్యువల్స్ జరిగాయి. కువైట్కి తిరిగి వచ్చేందుకోసం విదేశాల్లో చిక్కుకుపోయినవారు ఆన్లైన్లో తమ రెసిడెన్సీ పర్మిట్స్ను రెన్యువల్ చేయించుకున్నారు. ఆరు నెలలకు పైగా కువైట్లో లేకుండా విదేశాల్లో వుండిపోయినవారికి రెన్యువల్ అవకాశం లేదనే నిబంధనను తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. మరోపక్క, పిఏఎం 34,414 వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. విదేశాల్లో వుండిపోయి, రెన్యువల్ చేసుకోనివారికి సంబంధించి ఈ రద్దు జరిగింది. 44,264 మంది డ్రైవర్ లైసెన్సులను కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ