కువైట్: 300,000కి పైగా రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్
- January 13, 2021
కువైట్ సిటీ:కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత ఇప్పటివరకు వలసదారులకు చెందిన 300,000 రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ విధానం ద్వరా ఈ రెన్యువల్స్ జరిగాయి. కువైట్కి తిరిగి వచ్చేందుకోసం విదేశాల్లో చిక్కుకుపోయినవారు ఆన్లైన్లో తమ రెసిడెన్సీ పర్మిట్స్ను రెన్యువల్ చేయించుకున్నారు. ఆరు నెలలకు పైగా కువైట్లో లేకుండా విదేశాల్లో వుండిపోయినవారికి రెన్యువల్ అవకాశం లేదనే నిబంధనను తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. మరోపక్క, పిఏఎం 34,414 వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. విదేశాల్లో వుండిపోయి, రెన్యువల్ చేసుకోనివారికి సంబంధించి ఈ రద్దు జరిగింది. 44,264 మంది డ్రైవర్ లైసెన్సులను కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







