కువైట్: 300,000కి పైగా రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్
- January 13, 2021కువైట్ సిటీ:కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత ఇప్పటివరకు వలసదారులకు చెందిన 300,000 రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ విధానం ద్వరా ఈ రెన్యువల్స్ జరిగాయి. కువైట్కి తిరిగి వచ్చేందుకోసం విదేశాల్లో చిక్కుకుపోయినవారు ఆన్లైన్లో తమ రెసిడెన్సీ పర్మిట్స్ను రెన్యువల్ చేయించుకున్నారు. ఆరు నెలలకు పైగా కువైట్లో లేకుండా విదేశాల్లో వుండిపోయినవారికి రెన్యువల్ అవకాశం లేదనే నిబంధనను తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. మరోపక్క, పిఏఎం 34,414 వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. విదేశాల్లో వుండిపోయి, రెన్యువల్ చేసుకోనివారికి సంబంధించి ఈ రద్దు జరిగింది. 44,264 మంది డ్రైవర్ లైసెన్సులను కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!