రోడ్డు ప్రమాదం 27 మంది కార్మికులకు గాయాలు
- January 13, 2021దుబాయ్:కార్మికుల్ని తీసుకెళుతున్న ఓ బస్సు, ఓ ట్రక్కుని ఢీకొనడంతో 27 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం కొంత ఊరట కలిగించే అంవం. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్కు ప్రాంతం దగ్గర జఫ్జాలోని టెక్నో పార్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులకు స్వల్ప గాయాలే అయినట్లు ఎన్ఎంసి హెల్త్కేర్ గ్రూప్ వెల్లడించింది. ఉదయం 8.45 నిమిషాల సమయంలో ఈ ప్రపమాదం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు