తిరిగి స్కూళ్ళకు:మార్గదర్శకాలు విడుదల చేసిన ఒమన్
- January 13, 2021
మస్కట్:గ్రేడ్ 1, 4, 5, 9 అలాగే 11 విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్ విధానంలో జనవరి 17 నుంచి వెళ్ళవలసి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. సుప్రీం కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించి, మిగతా గ్రేడ్స్ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళే విషయమై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. స్కూళ్ళను ఆపరేట్ చేసే విషయమై పూర్తిస్థాయిలో నిబంధనల్ని విడుదల చేయడం జరిగింది. వాటికి అనుగుణంగా తరగతుల నిర్వహణ వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







