రోడ్డు ప్రమాదం 27 మంది కార్మికులకు గాయాలు
- January 13, 2021దుబాయ్:కార్మికుల్ని తీసుకెళుతున్న ఓ బస్సు, ఓ ట్రక్కుని ఢీకొనడంతో 27 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం కొంత ఊరట కలిగించే అంవం. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్కు ప్రాంతం దగ్గర జఫ్జాలోని టెక్నో పార్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులకు స్వల్ప గాయాలే అయినట్లు ఎన్ఎంసి హెల్త్కేర్ గ్రూప్ వెల్లడించింది. ఉదయం 8.45 నిమిషాల సమయంలో ఈ ప్రపమాదం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ