తిరిగి స్కూళ్ళకు:మార్గదర్శకాలు విడుదల చేసిన ఒమన్
- January 13, 2021మస్కట్:గ్రేడ్ 1, 4, 5, 9 అలాగే 11 విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్ విధానంలో జనవరి 17 నుంచి వెళ్ళవలసి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. సుప్రీం కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించి, మిగతా గ్రేడ్స్ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళే విషయమై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. స్కూళ్ళను ఆపరేట్ చేసే విషయమై పూర్తిస్థాయిలో నిబంధనల్ని విడుదల చేయడం జరిగింది. వాటికి అనుగుణంగా తరగతుల నిర్వహణ వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ