తిరిగి స్కూళ్ళకు:మార్గదర్శకాలు విడుదల చేసిన ఒమన్
- January 13, 2021
మస్కట్:గ్రేడ్ 1, 4, 5, 9 అలాగే 11 విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్ విధానంలో జనవరి 17 నుంచి వెళ్ళవలసి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. సుప్రీం కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించి, మిగతా గ్రేడ్స్ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళే విషయమై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. స్కూళ్ళను ఆపరేట్ చేసే విషయమై పూర్తిస్థాయిలో నిబంధనల్ని విడుదల చేయడం జరిగింది. వాటికి అనుగుణంగా తరగతుల నిర్వహణ వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







