మనామా:వాహనాల దిగుమతిపై దరఖాస్తుల స్క్రీనింగ్
- January 13, 2021మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్ వాహనాల దిగుమతికి సంబంధించి దరఖాస్తుల స్క్రీనింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కమర్షియల్ వినియోగానికి సంబంధించి ఈ చర్యలు చేపట్టనున్నారు. డొమెస్టిక్ మరియు ఫారిన్ ట్రేడ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ హమాద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, మినిస్ట్రీ ఈ మేరకు ఓ మినిస్టీరియల్ డెసిషన్ తీసుకోవాల్సి వుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని కాపాడే విషయమై ఇన్స్పెక్షన్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుందని అండర్ సెక్రెటరీ వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం