మనామా:వాహనాల దిగుమతిపై దరఖాస్తుల స్క్రీనింగ్
- January 13, 2021మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్ వాహనాల దిగుమతికి సంబంధించి దరఖాస్తుల స్క్రీనింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కమర్షియల్ వినియోగానికి సంబంధించి ఈ చర్యలు చేపట్టనున్నారు. డొమెస్టిక్ మరియు ఫారిన్ ట్రేడ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ హమాద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, మినిస్ట్రీ ఈ మేరకు ఓ మినిస్టీరియల్ డెసిషన్ తీసుకోవాల్సి వుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని కాపాడే విషయమై ఇన్స్పెక్షన్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుందని అండర్ సెక్రెటరీ వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ