కారు టైర్ బాగా లేకున్నా ఫైన్, బ్లాక్ పాయింట్స్..వాహనదారులకు యూఏఈ వార్నింగ్
- January 14, 2021
యూఏఈ ట్రాఫిక్ పోలీసులు వాహన నిబంధనల్లో కొత్త షరతులను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక నుంచి టైర్లు పాడైపోయిన కారులో ప్రయాణించినా ఫైన్ తో పాటు బ్లాక్ పాయింట్లు వేస్తామని అబుధాబిలోని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పాడైపోయి, పగుళ్లు పట్టిన టైర్లు ప్రమాదానికి కారణమవుతున్నాయని, ప్రయాణంలో ఉన్నప్పుడు టైర్లు పేలిపోవటం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నది పోలీసుల వాదన. అందుకే పాతబడిన టైర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని వివరించారు. ఇక నుంచి ఎవరైనా పాతబడిన టైర్లను మార్చుకోకుండా కార్లను రోడ్ల మీదకు తీసుకొస్తే Dh500 జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా లాంగ్ జర్నీకి వెళ్లే వారు టైర్ల కండీషన్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







