కారు టైర్ బాగా లేకున్నా ఫైన్, బ్లాక్ పాయింట్స్..వాహనదారులకు యూఏఈ వార్నింగ్
- January 14, 2021
యూఏఈ ట్రాఫిక్ పోలీసులు వాహన నిబంధనల్లో కొత్త షరతులను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక నుంచి టైర్లు పాడైపోయిన కారులో ప్రయాణించినా ఫైన్ తో పాటు బ్లాక్ పాయింట్లు వేస్తామని అబుధాబిలోని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పాడైపోయి, పగుళ్లు పట్టిన టైర్లు ప్రమాదానికి కారణమవుతున్నాయని, ప్రయాణంలో ఉన్నప్పుడు టైర్లు పేలిపోవటం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నది పోలీసుల వాదన. అందుకే పాతబడిన టైర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని వివరించారు. ఇక నుంచి ఎవరైనా పాతబడిన టైర్లను మార్చుకోకుండా కార్లను రోడ్ల మీదకు తీసుకొస్తే Dh500 జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా లాంగ్ జర్నీకి వెళ్లే వారు టైర్ల కండీషన్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష