హోం శాఖ మంత్రిని కలిసిన ఇరాన్ కొత్త కాన్సుల్ జనరల్....
- January 15, 2021హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీని కొత్త కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇరాన్ మహమ్మద్ హుస్సేన్ బని అసాధి హోం మంత్రి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కలిశారు. కొంత కాలం క్రితం వరకు కాన్సుల్ జనరల్ గా పనిచేసిన మహమ్మద్ హగ్బిన్ ఘోమి పదవీ కాలం పూర్తి కావడంతో నూతనంగా ఈయన నియమితులయ్యారు. గతంలో ఈయన బల్గేరియా, బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పని చేశారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసాది తో హోం మంత్రి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తానని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?