తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు
- January 16, 2021_1610777487.jpg)
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి.. ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 249 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,91,367 కి చేరింది. ఇందులో 2,85,849 మంది కోలుకొని దిశ్చార్జ్ అయ్యారు. 4,273 కేసులు ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,575 కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఒక్కరోజులో 417 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!