ఏపీలో కరోనా కేసుల వివరాలు
- January 17, 2021
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,985కు చేరింది. తాజాగా కరోనాతో రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 7,140కి పెరిగింది. అటు గత 24 గంటల్లో కొత్తగా 251 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 36,091 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,25,76,272 టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
-ఆర్.వి.ఆర్. ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!