కోవిడ్ 19 ట్రావెల్ పాస్: ట్రయల్స్ చేపట్టిన ఎమిరేట్స్
- January 19, 2021
యూఏఈ: కొత్త యాప్ ద్వారా ఎమిరేట్స్, తమ ప్రయాణీకులు ట్రావెల్ ప్లాన్స్ను కోవిడ్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా చేసుకోవచ్చని చెబుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) భాగస్వామ్యంతో ఈ ట్రావెల్ పాస్ని అమల్లోకి తెస్తున్న తొలి దేశంగా యూఏఈ నిలవనుంది. ఈ విధానం ద్వారా డిజిటల్ పాస్పోర్ట్ని క్రియేట్ చేసుకుని ప్రి-ట్రావెల్ టెస్ట్ లేదా వ్యాక్సినేషన్ సంబంధిత రిక్వైర్మెంట్స్ పొందడానికి వీలుంటుంది. వ్యాక్సినేషన్ లేదా టెస్ట్ సర్టిఫికెట్లను అథారిటీస్తో పంచుకోవడానికి కూడా ఈ యాప్ వీలు కలిగిస్తుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు