నేటి నుంచి 6 దేశాలకు భారత్ వ్యాక్సిన్లు సరఫరా..
- January 20, 2021
న్యూ ఢిల్లీ:కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.. ఇప్పటికే దేశ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది భారత్.. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను అనుగుణంగా ఆరు దేశాలకు వ్యాక్సిన్లను పంపనుంది.. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పొరుగు దేశాలు, భాగస్వామ్య దేశాలకు ‘మేడిన్ ఇండియా’ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్టు తెలిపింది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్సకు ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్ సరఫరా చేయనున్నాఉ.. ఇక, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, మారిషస్కు రెగ్యులేటరీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వారికి అనుమతి లభిస్తే.. ఆ దేశాలకు సైతం వ్యాక్సిన్ పంపనుంది భారత్. ఆయా దేశాశాలకు దశల వారీగా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు..
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!