పిసిఆర్ టెస్ట్: ప్రయాణీకులకు 50 కువైటీ దినార్స్ ఛార్జి
- January 21, 2021
కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఎయిర్ లైన్స్, దేశంలోకి వచ్చే ప్రయాణీకుల నుంచి పిసిఆర్ టెస్ట్ నిమిత్తం 50 కువైటీ దినార్స్ వసూలు చేయడానికి వీలు కలుగుతోంది. దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడికి రెండు సార్లు పిసిఆర్ టెస్ట్ చేస్తారు. ఒకటి వస్తూనే చేయించుకోవాల్సింది కాగా, ఇంకొకటి వచ్చిన ఏడు రోజుల తర్వాత చేసే పరీక్ష. ఒక్కో పరీక్షకి 25 కువైటీ దినార్స్ వసూలు చేస్తారు. ఆ లెక్కన రెండు పరీక్షలకు 50 కువైటీ దినార్స్ అవుతుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







