కోవిడ్ టైంలో యూఏఈ వదిలి వెళ్లిన 13 లక్షల మంది భారతీయులు
- January 21, 2021_1611238582.jpg)
యూఏఈ:కోవిడ్ సంక్షోభం సమయంలో యూఏఈ నుంచి దాదాపు 13 లక్షల మంది ఇండియన్లు స్వదేశానికి తిరిగొచ్చారని భారత విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తితో చాలా మంది సొంతదేశాలకు వెళ్లినట్లు వివరించారు. అయితే..ఇండియాకు వచ్చిన వారిలో పదకొండున్నర లక్షల మంది ఇప్పటికే తిరిగి యూఏఈకి ప్రయాణం అయ్యారని అన్నారు. అంటే యూఏఈ నుంచి ఇండియాకు వెళ్లిన వారిలో ఇంకా కేవలం లక్షన్నర మంది మాత్రమే భారత్ లో ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి ఈ వివరాలను తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం