కోవిడ్ టైంలో యూఏఈ వదిలి వెళ్లిన 13 లక్షల మంది భారతీయులు
- January 21, 2021యూఏఈ:కోవిడ్ సంక్షోభం సమయంలో యూఏఈ నుంచి దాదాపు 13 లక్షల మంది ఇండియన్లు స్వదేశానికి తిరిగొచ్చారని భారత విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తితో చాలా మంది సొంతదేశాలకు వెళ్లినట్లు వివరించారు. అయితే..ఇండియాకు వచ్చిన వారిలో పదకొండున్నర లక్షల మంది ఇప్పటికే తిరిగి యూఏఈకి ప్రయాణం అయ్యారని అన్నారు. అంటే యూఏఈ నుంచి ఇండియాకు వెళ్లిన వారిలో ఇంకా కేవలం లక్షన్నర మంది మాత్రమే భారత్ లో ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి ఈ వివరాలను తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ