అంతర్జాతీయ ప్రయాణికులు 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి
- January 23, 2021మస్కట్:అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఒమన్ ఎయిర్ కీలక ప్రకటన విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు కనీసం నాలుగు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రకటించింది. అలాగే ముఖ్య అతిథులు కూడా కనీసం 90 నిమిషాల ముందే చెక్ ఇన్ కావాలని సూచించింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు