అంతర్జాతీయ ప్రయాణికులు 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి
- January 23, 2021
మస్కట్:అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఒమన్ ఎయిర్ కీలక ప్రకటన విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు కనీసం నాలుగు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రకటించింది. అలాగే ముఖ్య అతిథులు కూడా కనీసం 90 నిమిషాల ముందే చెక్ ఇన్ కావాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







