అంతర్జాతీయ ప్రయాణికులు 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి
- January 23, 2021మస్కట్:అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఒమన్ ఎయిర్ కీలక ప్రకటన విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు కనీసం నాలుగు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రకటించింది. అలాగే ముఖ్య అతిథులు కూడా కనీసం 90 నిమిషాల ముందే చెక్ ఇన్ కావాలని సూచించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన